Thursday, May 14, 2009

వార్తా సేకరణలో జర్నలిస్తుల ఆహుతి

committee to protect journalists symbol
arrest of journalist





ఈ సంవత్సరంలో హైదరాబాద్ లో ప్రపంచ ఎడిటర్ల సమావెశండిసెంబర్లో జరుగనున్నది. 2008 లో ఎందరు జర్నలిస్త్లు జైలుపాలైనారో ,మరెందరు చంపేయ బడ్డారో నివెదిక విడుదల చేసారు. 673 మంది అరెస్త్ కాగా 70 మందిని చంపే సారు .125 మంది జైళ్ళలో వున్నారు .భారతదేశంలో 7గురు మరణించారు .జర్నలిస్త్లను కాపాడే సంఘం న్యూయార్క్ లో కేంద్రంగా పనిచెస్తున్నది .ఆంధ్ర జ్యోతి పై మాదిగ సంఘం చేసిన దాడిని నివేదిక పేర్కొన్నది. ఎవరైనా ఈ సంఘానికి తెలియపరిస్తే వెంటనే నిజానిజాలు విచారించి ఆయా ప్రభుత్వాలతో చర్యలకు పూనుకుంటారు. ఇండియాలో జరిగే సంఘటనలు 212 465 9344 కు చెప్పవచ్చు .ఇ మెయిల్ asia@cpg.org

No comments: