Thursday, May 21, 2009

మతం దైవం పేరిట పిల్లలను
















1 బిలియన్ డాలర్లు నస్త పరిహారంగా కేథలిక్ చర్చ్ ప్రీస్త్ లు చెల్లించారు .దేనికి? చర్చ్ లలో , మఠాలలో ,కాన్వెంట్ లలో చేరిన పిల్లలను లైంగికంగా చెరచినందుకు! అంతా జేసస్ క్రైస్త్ పేరిట చేసినందుకు.1200 మంది ఇలాంటి ఫిర్యాడులు చేశారు .కొన్ని చర్చ్ లు దివాలా తీశాయి. పోప్ క్షమాపణ కోరి, ఈ నేరాలను సివిల్ కోర్ట్ లలో గాక ,మత కోర్ట్ లలో విచారిస్తామన్నారు . కాని భక్తులు ఒప్పుకోలేదు.ఇప్పుదు ఐర్లంద్ లో ఇలాంటి లైంగిక నేరాలు జరిగినట్లు విచారణలో బయటపడింది .ఐర్లంద్ కేతలిక్ దేసం. పిల్లల్ని దైవ సేవకోసం తల్లితండ్రులు పంపిస్తారు .తమకు లైంగిక అపచారం జరిగిందని చెప్పినా తల్లి తంద్రులు నమ్మదం లేదు. నమ్మినా మత గురువులు , నన్స్ పై చర్య తీసుకోమనదం లేదు. రాను రాను ఇవి శ్రుతి మించే సరికి బయటపడ్డారు ప్రపంచ వ్యాప్తం గా కేతలిక్ లలో ఇవి జరుగుతూ వస్తున్నాయి. మిగిలిన మతాలలో వున్నట్లు బయటపడుతున్నాయి. బాబాల ఆశ్రమాలలో జరిగినట్లు బాధితులే రాశారు. సత్య శాయి బాబా పై యునెస్కో వారితో సహా పెక్కు మంది ఫిర్యాదులు చేశారు. ప్రేమానంద్ డాక్యుమెంటరీ వివరాలతో ప్రచురించాదు. ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వున్నాయి.ముస్లింలలో ఇలాంటివి జరుగుటున్నట్లు ఇబన్ వారక్ "నే నెందుకు ముస్లిం ను కాను అనే పరిశొధనా రచనలో వెల్లడించాడు
2600 page report on sexual abuse of children in Ireland is just now released!

2 comments:

Kathi Mahesh Kumar said...

దారుణం. భారతదేశంలోకూడా చర్చ్ లైంగికదౌష్ట్యాలకు బలైన నన్ లు విధ్యార్థులూ ఎందరో!

Praveen Mandangi said...

బాబాలు, సన్నాసుల ఆశ్రమాలలో సెక్స్ కార్యక్రమాల సంగతి ఏమిటి? హిందూ బాబాలు, సన్నాసులు పెళ్ళైన స్త్రీలని కూడా లొంగదీసుకున్న కేసులు ఉన్నాయి, వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసిన కేసులు కూడా ఉన్నాయి.