Saturday, July 4, 2009

భారత దేశంలో ఇదీ పిల్లల విషయం



3 కోట్ల పిల్లలు బడి ఎరుగరు


8వ తరగతి లోపే 54% బడి మానేస్తారు


10వ తరగతి లోపు 80శాతం దళిత పిల్లలు బడిమానేస్తున్నారు


90శాతం ఆదివాసీ బాలికలు 10 తరగతి లోపు బడి ఆపేయడం


5 ఏళ్ళ లోపు పిల్లలలో 50% పోషకాహారం లేనివారే


19 ఏళ్ళ లోపే 25% అమ్మాయిలు వివాహితలౌతున్నారు


వెయ్యి లో 70 మంది పిల్లలు యేడాది లోపే చనిపోతున్నారు .


(ఆధారం ఏడ్యుకేషన్ వరల్డ్ 2009 క్రై మానిఫెస్తో )

2 comments:

జీడిపప్పు said...

So Sad.

What kind of actions are you taking to be a part of preventing such things?

Praveen Mandangi said...

ప్రజలు కాలిపోతున్నారు, పాలకులు ఫిడిల్ వాయించుకుంటున్నారు.