Tuesday, December 16, 2008

హ్యూమనిస్ట్ వే








ఆంధ్ర ప్రదెశ్ లో నవ్య మానవవాద ఉద్యమం కొన్నాళ్ళు బలంగా సాగింది.అప్పుడు అఖిల భారత మానవ వాద సభలో హ్యూమనిస్ట్ వే అనే వ్యాస సంకలనం నేను, జి బాబు ప్రచురించాము. హేమ ప్రచురణలు చీ రాలలో రావి పూడి వెంకటాద్రి వద్ద లభిస్తాయి .
ఆ పుస్తకాన్ని విడుదల చేసి ముగ్గురు మెధావులు ప్రసంగించారు .
ఫొటోలో ఎడమ నుంచి ప్రొఫెసర్ శిబ్ నారయణ్ రే గొప్ప గ్రంధ కర్త .రాజా రామ మోహన్ రాయ్ గ్రంధాలయ సంస్తకు కొన్నాళ్ళు నిర్వాహకులుగా వున్నారు .
తరువాత జస్టిస్ వి ఎం తార్కుందే పౌర హక్కుల కొరకు క్రిషి చేసిన వారు.
ఇందుమతి పరేక్ సాంఘిక సేవలొ అవార్డులు అందుకున్న మహిళా నాయకురాలు .
వారితో కలసి పనిచేసాను .అది గొప్ప అనుభవం.

No comments: