Monday, December 1, 2008

సంజయ్ గాంధి బాధితుడు ఆవుల


(right side) Avula Vijayarao in syracuse




అవుల విజయా రావు నేడు సిరక్యూస్ , న్యూయార్క్ లో వుంటున్నారు. ఇండియన్ అడ్మినిస్త్రేటివ్ సర్వీస్ ఇండియాలొ చదివి కేంద్ర సర్వీస్ లొ పని చేసారు. బంగ్లా దెష్ సరిహద్దులలొ కార్ల బోర్డ్లు మార్చి దొంగ రవాణా చేస్తున్నవారిని ఆపాడు. ఫలి తంగా బీహార్ కు బదిలీ అయ్యారు. అక్కడ రాజకీయ నాయకుల ఆటలు సాగనివ్వక , విద్యుత్ బిల్లులు ఇగగొట్టటాన్ని ఆపారు. ప్రతిఫలంగా డిల్లి కి మార్చారు .
అప్పుడు ఇందిరా గాంధి కుమారుడు సంజయ్ గాంధి అనధికార పెత్తనం విచలవిడిగా సాగుతున్నది .ఒక సారి విమాన ప్రయాణం చే యించడానికి విజయరావు నిరాకరించారు. ఇంకేముంది ? బాగా బాధలు పెట్టసాగారు . విశాఖ వుక్కు కర్మాగారంలొ పనులు చేసారు.
బాధలు తప్పించుకొడానికి ప్రపంచ బాంక్ లో వాషింగ్ టన్ లొ పని చేసారు . చివరకు ఐ ఎ స్ కు రాజీ నామా ఇచారు . అది ఒక పట్టాన ఒప్పుకోలెదు. పి.వి. నరసిం హా రావ్ ప్రధాని గా వుందగా తేళ్ళ లక్ష్మి కాంతమ్మ సహాయంతొ బయట పడి , అమెరికాలొ వుద్యోగాలు చేసుకుంటూ వున్నారు.
అసలు తెనాలి ప్రాంతం వాసి అయితే చిత్తూ రు ప్రవాసము వెళ్ళారు. మద్రాసు లొ తండ్రి అద్వ కే ట్ గా కుమార మంగళం వద్ద పని చేస్తుండగా , అతని సలహా పై ఐ ఎ స్ చదివి , ముక్కు సూటిగా వున్నందుకు ఇన్ని బాధలు పద్దారు .
నాకు మంచి మిత్రులు . కొండపి జానకి తో సహా అనేక ఐ ఎ స్ అధికారులకు సహాయ పద్దారు .
ఇటివల గుండె పోటు రాగా కోలు కుంతున్నారు. కులాతీతంగా గుజరాతి ని పెళ్ళి చేసుకున్నారు .

1 comment:

Rishi said...

I request Shri Avula Vijayarao to post his bureaucratic experience in Indian Governemnt. That helps us to understand inner workings of Indian Bureaucracy.

I wish all the best for him. And a Happy New Year 2009 to all Innaiah gaari readers.